news

ఓ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులు.. ఏంటా అని ఆరా తీయగా

ఒడిశా టు వేటపాలెం..గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు చీరాల పోలీసులు. అదే సమయంలో గంజాయి సేవిస్తున్న గ్యాంగ్‌ కూడా పట్టుబడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు...

”పవన్ కళ్యాణ్‌ చేతుల మీదుగా కుంకి ఏనుగు శిక్షణ శిబిరం ప్రారంభం”

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు అరణ్య–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నవంబర్ 9, ఆదివారం, చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. పలమనేర్ మండలంలోని ముసలిమడుగు గ్రామంలో,...

ఏపీలో ప్రజలకు డబుల్‌ అలర్ట్‌.. పెరుగుతున్న చలి..పొంచి ఉన్న వానగండం వీడియో

విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నవంబరు 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్ప‌డ‌నుంద‌ని, ఇది...

వైజాగ్‌కు కొత్త పేరు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్

విశాఖపట్నంలో పెట్టుబడుల జాతరతో సీఐఐ భాగస్వామ్య సదస్సు సందడిగా సాగుతోంది. లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి, వేలాది ఉద్యోగాలు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్‌కు సరికొత్త నిర్వచనం చెబుతూ, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు...

పుణెకు చెందిన భక్తుడి పెద్దమనసు.. తిరుమల శ్రీవారి భక్తులకు ఉచితంగా

తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. పుణెకు చెందిన సంస్థ రూ.74.24 లక్షల విలువైన ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించారు. ఈ మేరకు తాళాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. అలాగే,...

Popular

Subscribe

spot_imgspot_img