ఒడిశా టు వేటపాలెం..గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు చీరాల పోలీసులు. అదే సమయంలో గంజాయి సేవిస్తున్న గ్యాంగ్ కూడా పట్టుబడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు అరణ్య–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నవంబర్ 9, ఆదివారం, చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.
పలమనేర్ మండలంలోని ముసలిమడుగు గ్రామంలో,...
విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నవంబరు 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది...
విశాఖపట్నంలో పెట్టుబడుల జాతరతో సీఐఐ భాగస్వామ్య సదస్సు సందడిగా సాగుతోంది. లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి, వేలాది ఉద్యోగాలు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్కు సరికొత్త నిర్వచనం చెబుతూ, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు...
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. పుణెకు చెందిన సంస్థ రూ.74.24 లక్షల విలువైన ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించారు. ఈ మేరకు తాళాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. అలాగే,...