శబరిమల క్షేత్రంలో అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్ధం కాట్పాడి -సేలం మీదుగా కొట్టాయం వరకు ఈ నెల 24న ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. శబరిమలై భక్తుల కోసం తెలంగాణ రాష్ట్రం...
ఫ్యాన్సీ నంబర్ల ఆన్లైన్ వేలంలో రవాణా శాఖకు రూ.65.38 లక్షల ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వేలంలో టీజీ 09 హెచ్ 9999 నంబర్ను రికార్డు స్థాయిలో రూ.22,72,222లకు...
ఆమె న్యాయవాదిగా అందరికి పరిచితం.. మంగళగిరిలోనే ఒక ఆపీస్ నడపుతూ ఉండేది.. దీంతో ఆమె పట్ల స్తానికులకు నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలోనే కొంతమంది ఆమె చుట్టూ చేరారు. దీంతో టిటిడిలో ఉద్యోగాలు...
ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ నది మరోసారి ఆధ్యాత్మిక చరిత్రను మెలకువ చేసింది. కురిచేడు మండలం ముష్ట్లగంగవరం సమీపంలో నది గర్భంలో వెలుగుచూసిన శివలింగం, నంది విగ్రహాలు గ్రామస్థుల్లో భక్తి భావం నింపేశాయి. కార్తీకమాసంలో...
2027 గోదావరి పుష్కరాలకు రైల్వేశాఖ భారీ సన్నాహాలు చేస్తోంది. రాజమహేంద్రవరం స్టేషన్లో రూ.286.30 కోట్లతో కొత్త నిర్మాణాలు, విస్తరణ పనులు ఊపందుకున్నాయి. 1,012 ప్రత్యేక రైళ్లు, అదనపు కోచ్లు నడపాలని ప్రణాళిక సిద్ధం...