Category: news

Andhrapradesh News

నేడు రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు అన్నీ బంద్.. ప్రభుత్వం సెలవు ప్రకటించిందా?

కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ఈ నెల 24వ తేదీ (శుక్రవారం) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి…

Pawan Kalyan: నీట్ నిరసనలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి..

నీట్ (NEET) పరీక్షల నేపథ్యంలో కొనసాగుతున్న ఆందోళనలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. విద్యార్థుల సమస్యలతో ప్రారంభమైన నిరసనలను కొందరు దేశ…

Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రామాయణ’ సినిమా ట్రైలర్ విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది. ట్రైలర్‌ను నేడు విడుదల చేయాలని భావించినప్పటికీ,…

రెండ్రోజులుగా కురుస్తున్న తేలికపాటి జల్లులు పత్తి, మొక్కజొన్నకు ఊపిరి పోశాయి.

రెండ్రోజులుగా కురుస్తున్న తేలికపాటి జల్లులు పత్తి, మొక్కజొన్నకు ఊపిరి పోశాయి. మొన్నటి వరకు ఎండ తీవ్రతకు పత్తి, మొక్కజొన్న మొక్కలు వాలిపోయాయి. ఈ వర్షంతో మొక్కలు ప్రాణం…

ఆషాఢంలో గోరింట సందడి

ఆషాఢమాసం వచ్చిందంటే చాలు… ప్రతి ఒక్కరికీ గోరింటాకు గుర్తుకువస్తుంది. ఇంటింటా గోరింట సందడి నెలకొంటుంది. మహిళల జీవితాలతో ముడిపడి ఉన్న గోరింటాకుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అన్నదమ్ముల, చెల్లెళ్ల…

అమరావతికి ప్రముఖ విద్యాసంస్థలు వస్తున్నాయి: మంత్రి గొట్టిపాటి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోందని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (AP Minister Gottipati Ravikumar) వ్యాఖ్యానించారు. ఈరోజు (గురువారం) అమరావతి వేదికగా మీడియాతో…

అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ చాలా గొప్పగా ఉన్నాయి: మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి

ఏపీ రాజధాని అమరావతిలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి ఈరోజు(గురువారం) పర్యటించారు. రోడ్లు, భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే గెజిటెడ్,…

కాణిపాకంలో భక్తుల కోసం కొత్త ప్రసాదం.. వినాయకుడికి చాలా ఇష్టమైనదే!

వినాయకుడికి ఇష్టమైన ఆహారమైన కుడుములను ఇకపై కాణిపాకంలో ప్రసాదంగా పెట్టనున్నారు. ఇంతకాలం లడ్డూ, పులిహోర, వడను ప్రసాదంగా అందిస్తున్న ఆలయ అధికారులు ఇకపై కుడుములను కూడా అందులో…

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కేజీ రూ.50 మాత్రమే, మీరు ఎన్నికేజీలైనా తీసుకెళ్లొచ్చు

ఏపీలో బియ్యం ధరలు పెరగడంతో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని 500 రైస్ మిల్లుల అవుట్‌లెట్లు, 130…

Telangana: రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలు.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..

మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్‌లో వడ్డించిన ఆహారం…