రేషన్ దుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త స్మార్ట్ కార్డులు తెచ్చింది. కానీ చాలామంది లబ్ధిదారులు, ముఖ్యంగా వలస వెళ్లినవాళ్లు ఇంకా కార్డులు తీసుకోలేదు. అనకాపల్లి మండలంలోనే వేలాది కార్డులు మిగిలిపోయాయి. ఈ...
సంప్రదాయ వైద్య రంగానికి మరో ముఖ్యమైన మైలురాయిగా, కేంద్ర ప్రభుత్వం దేశంలోని తొలి అపెక్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతిని ఆంధ్రప్రదేశ్లో స్థాపించడానికి రూ. 750 కోట్ల పెట్టుబడితో...
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇండ్లు నిర్మించుకోవాలనుకుంటున్న పట్టణ లబ్ధిదారులకు శుభవార్త. స్థల పరిమితులు, నిబంధనల కారణంగా నిలిచిపోయిన నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం జీ+1 నిర్మాణానికి అనుమతిని సడలించింది. చిన్న స్థలాల్లోనూ రెండు...
ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో నూతన మార్పులు తెస్తున్నారు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. అందులో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) పేరుతో అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలను...
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో శనివారం రాత్రి ఆరుగురు ఫస్ట్ ఇయర్ విద్యార్థినులను ఎలుకలు నిద్రలో ఉండగా కరిచాయి. గాయపడిన విద్యార్థినులను తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అత్యవసర విభాగంలో...