తెలుగు రాష్ట్రాలకు ఊరట కలిగించే వార్త ఇది. శ్రీశైలం జలాశయంలో ఈ సీజన్లో తొలిసారిగా జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల...
రేవంత్ సర్కార్పై డ్రైవర్లు, యాప్ ఆధారిత కార్మికులు రగులుతున్నారు. డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో వాహన యాప్, కనీస ఛార్జీలు, సామాజిక భద్రత అందిస్తామని మాటిచ్చి...
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సక్రమంగా జరిగేందుకు బీఎల్ఓలు, సిబ్బంది సంఖ్యను మరింతగా పెంచాలని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు.
బేగంపేట్, ఆగస్టు 6: ప్రత్యేక ఓటరు సవరణ...
ఏఐ మీ ఉద్యోగాన్ని మింగేస్తుందా? రాబోయే రోజుల్లో మీ కెరీర్ భద్రంగానే ఉంటుందా? టెక్నాలజీ ప్రపంచంలో ఏఐ విప్లవం సృష్టిస్తున్న వేళ.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి సామాన్య ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరినీ...
రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అఫిలియేషన్ కోసం నకిలీ ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు వెలుగులోకి రావడంతో ఇంటర్మీడియట్ విద్యామండలి అంతర్గత విచారణను ప్రారంభించింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత కళాశాలలపై...