Trending News

E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల..165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?

E3 Tryon: 165 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర రూ.1 లక్ష నుంచే! భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పలు కొత్త కంపెనీలు,...

R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం..సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అమెరికాలో నిర్వహించిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు....

Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్లో.. కోహ్లి, ధోనీ కాదండోయ్!

క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఎన్నో సంవత్సరాలు గడిచినా.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ విలువ మాత్రం ఇప్పటికీ బలంగానే కొనసాగుతోంది. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సచిన్.....

ఏళ్ల కల తీరినవేళ.. ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి

Tribal Ration Point: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మడ్రేబు PVTG కొందు గిరిజన గ్రామంలో కలెక్టర్ నిశాంతి చొరవతో కొత్త రేషన్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఇకపై 15 కిలోమీటర్లు...

Vande Bhart Express: మరో వందే భారత్ రైలుకు లైన్ క్లియర్.. ఈ నెలలో ట్రయల్ రన్.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళ్లొచ్చు..

దేశంలో మరో వందే భారత్ రైలు ప్రవేశపెట్టేందకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. ఈ నెల 11వ తేదీ నుంచి ట్రయల్ రన్స్ కూడా నిర్వహిస్తోంది. ఈ రైలుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పశ్చిమ కనుముల...

Popular

Subscribe

spot_imgspot_img