పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంపై పలు విమర్శలు వ్యక్తమైనప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు సాగుతోంది. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక...
గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన జూనియర్ డాక్టర్ ప్రియాంక ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా, ప్రియాంక...
మాల్ లేదా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు రూ.99, రూ.199, రూ.499, రూ.999 వంటి ధరలు తరచుగా కనిపిస్తుంటాయి. రూ.100కు బదులు రూ.99, రూ.1000కు బదులు రూ.999గా ధర నిర్ణయించడం వెనుక కంపెనీల మార్కెటింగ్...
ఏపీ EAMCET 2026 కౌన్సెలింగ్లో భాగంగా తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి. కౌన్సెలింగ్లో పాల్గొన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి తమకు కేటాయించిన సీటు వివరాలను చెక్ చేసుకోవచ్చు....
కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య ఘటనపై మంత్రి టీజీ భరత్ తీవ్రంగా స్పందించారు. జిల్లాలో నిఘా వ్యవస్థ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హత్యకు ముందే సోషల్ మీడియాలో ఇంతియాజ్ ఫొటోను...