తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
దీనికి తోడు...
విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ యువతకు కీలక సూచనలు చేశారు.“క్యాంపస్లో సిలబస్...
ఒక వ్యక్తి ప్రాణం పోతే ఆ కుటుంబంలో చీకటి అలుముకుంటుంది. కానీ మన రాజకీయ క్షేత్రంలో మాత్రం ఆ శవం పైనే కుర్చీలాట మొదలవుతుంది. హత్య జరిగిన స్థలంలో పోలీసులు క్లూస్ కోసం...
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉద్యోగులకు చేసే చెల్లింపులు, రాష్ట్ర ఆదాయానికి సంబంధించిన అంశాలపై ఏపీజేఏసీ (APJAC) అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయంలో...
వరి, మొక్కజొన్న రైతులకు ఎరువుల వినియోగంలో అత్యంత ప్రాధాన్యమైనది యూరియా. అయితే పొలంలో యూరియాను ఒకేసారి చల్లడంవల్ల మొక్కలకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. అవసరానికి మించి వేస్తే తెగుళ్ల దాడి...