Month: March 2026

Anand Mahindra: ఇక ఏడాది పొడవునా మామిడి పండ్లు! రైతు అద్భుత ప్రయోగానికి ఆనంద్ మహీంద్రా ఫిదా ..!

Anand Mahindra: ఓ రైతుపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్‌ మీడియాలో రైతును ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. తాను ఆ రైతుకు…

ఆర్బీఐ మాస్టర్ స్ట్రోక్.. డాలర్‌పై రూపాయి జోరు.. కొత్త రేటు ఎంతంటే?

Rupee Surge: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గత కొంతకాలంగా రూపాయి మారకం విలువ గణనీయంగా పడిపోతూ వచ్చింది. డాలరుతో పోలిస్తే ఇటీవల రూ. 94.85…

CSK vs RR: రాజస్థాన్‌తో ధోనీ లేకుండానే బరిలోకి.. చెన్నై ప్లేయింగ్ 11 ఇదే..?

Chennai Super Kings Playing XI: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలోనే క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం అందబోతోంది. గౌహతి వేదికగా జరగనున్న మూడో మ్యాచ్‌లో చెన్నై…

తొలి మ్యాచ్ సెంటిమెంట్ బ్రేక్… 14 ఏళ్ల తర్వాత ముంబై గెలుపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 14 ఏళ్లుగా కొనసాగుతున్న ఓ సెంటిమెంట్‌కు ముంబై ఇండియన్స్ తెరదించింది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో ఓడిపోవడం అనే సంప్రదాయాన్ని ఈసారి ముగించింది. 2013…

‘ది కంప్లీట్ మ్యాన్’ రేమండ్ దిగ్గజం విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత

Vijaypat Singhania Death: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రేమండ్ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా ఇక లేరు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న…

నందమూరి బాలకృష్ణకు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్

నందమూరి బాలకృష్ణ తన 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తింపుగా ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ’ (IFFD 2026)లో లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.…

భద్రాచలం ఆలయానికి మహర్దశ.. రూ.586 కోట్లతో అభివృద్ధి, మొత్తం మూడు దశల్లో పనులు

భద్రాచలం ఆలయంతో పాటు పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.586 కోట్లతో అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో మొదటి దశ పనుల కోసం రూ.351…

హైదరాబాద్, చెన్నై వైపు వెళ్లేవారికి ఊరట.. ఈ నెలాఖరుకు విజయవాడ బైపాస్ రెడీ, ట్రాఫిక్ ఫ్రీ జర్నీ

విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరవాసులతో పాటుగా అమరావతికి రాకపోకలు సాగించే వారికి కీలకమైన విజయవాడ బైపాస్ ఈ నెలాఖరుకు పూర్తిగా సిద్ధం కానుంది. ఈ…

పీఎన్‌జీ గ్యాస్ వాడితే రూ.2400 సబ్సిడీ వస్తుందని మీకు తెలుసా.. ఏపీ మంత్రి, సీఎస్ కీలక ప్రకటన

ఏపీలోని పట్టణాల్లో ప్రజలు ఎల్పీజీ నుంచి పీఎన్‌జీ (పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) వైపు మళ్లించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పైప్డ్‌ గ్యాస్‌పై కొత్త పాలసీ…

ఏపీ కేబినెట్‌ భేటీ.. రాజధాని అమరావతికి చట్టబద్ధత, పునర్విభజన చట్ట సవరణకు తీర్మానం

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ.. కేబినెట్ కీలక తీర్మానం చేసింది. అదే సమయంలో ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్-5ని సవరించాలని కూడా మంత్రి వర్గం కీలక…