Month: July 2026

Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పథకం.. వారందరికీ రూ.5 వేలు.. అర్హులు వీళ్లే..

జనాభా నిర్వహణ పై అవగాహన కల్పిస్తూనే.. మరోవైపు ముగ్గురు పిల్లలు ఉన్న దంపతులను కూడా ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నగదు ప్రోత్సాహకం శాశ్వత…

ఇండోనేషియాలో ప్రంబానన్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. ప్రపంచవ్యాప్తంగా భారతీయ వారసత్వ పరిరక్షణలో కీలక పాత్ర

Narendra Modi Indonesia Visit: ఇండోనేషియాలోని ప్రంబానన్ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించిన నేపథ్యంలో, బంగ్లాదేశ్ నుంచి కంబోడియా వరకు ప్రపంచవ్యాప్తంగా చారిత్రక హిందూ దేవాలయాలు,…

SBI: ఎస్బీఐ అకౌంట్ వాడుతున్నారా..? ఈ ఒక్క పొరపాటు చేస్తే మీ ఖాతా మొత్తం ఖాళీ.. బ్యాలెన్స్ సున్నాకు కన్ఫామ్..

ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్. ఎస్బీఐ రివార్డ్స్ పేరుతో నకిలీ మెస్సేజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు దానిని క్లిక్ చేస్తే అకౌంట్లోని డబ్బులు కోల్పోయే…

Income Tax Rules: ఒక రోజులో ఒక వ్యక్తి నుంచి ఎంతవరకు క్యాష్ తీసుకోవచ్చు..? ఆ లిమిట్ దాటితే ఐటీ నోటీసులు..!

క్యాష్ రూపంలో చేసే లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ పలు పరిమితులు విధించింది. మీరు ఈ పరిమితికి మించి క్యాష్ రూపంలో చెల్లించినా లేదా తీసుకున్నా ఇన్‌కమ్…

CM Chandrababu: రెండు నెలల్లో ప్రతీ జిల్లాకు డిస్ట్రిక్ట్ ఎకనామిక్ ప్రొఫైల్.. సీఎం కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం ఉద్యానవన పంటల సాగు ద్వారా అత్యధిక తలసరి ఆదాయాన్ని నమోదు చేసిన…

నిరుద్యోగ యువతకు శుభవార్త.. కాగ్నిజెంట్ SEZతో భారీగా ఉపాధి అవకాశాలు

ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నానికి మరో ప్రతిష్టాత్మక SEZ ప్రాజెక్ట్ ఖరారైంది. వైజాగ్ ఐటీ కారిడార్‌గా పేరొందిన మధురవాడలో ఇప్పటికే ఏర్పాటైన ప్రముఖ అంతర్జాతీయ ఐటీ…

Lifestyle: గంటల తరబడి కుర్చీలో కూర్చుంటున్నారా ఇవి తెలుసుకోండి లేకుంటే ప్రమాదమే..!

ఈ రోజుల్లో ఉద్యోగస్తులలో సర్వసాధారణమైన సమస్య ఏమిటంటే వారు రోజంతా కుర్చీలలోనే కూర్చొని గడుపుతున్నారు. ఉదయం ఆఫీసుకు వచ్చినప్పటి నుండి సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే వరకు,…

ఇండోనేషియా గగనతలంలోకి ప్రధాని మోదీ విమానం ఎదురుగా ఫైటర్ జెట్స్ ఆ తర్వాత సీన్ ఇదే!

మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిత ఇండోనేషియాకు చేరుకున్నారు. రాజధాని జకార్తాలో ఆయనకు ఇండోనేషియా ప్రభుత్వం అత్యంత ఘనంగా స్వాగతం పలికింది.…

దేశంలోనే అత్యంత బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా భోగాపురం: రామ్మోహన్ నాయుడు

భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను వేగంగా పూర్తి చేశామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అనుకున్న సమయానికే జీఎంఆర్‌ సంస్థ ఎయిర్‌పోర్టును నిర్మించిందని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్టు…

మినీ స్ట్రోక్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

మినీ స్ట్రోక్ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీన్ని ఎలా గుర్తించాలి? స్ట్రోక్ ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు…