Month: July 2026

వెంకన్న దయ తన సంకల్పం 116 ఏళ్ల వయస్సులోనూ ఎంచక్కా తిరుమల కొండ ఎక్కేసింది.

కర్ణాటకలోని ఓ గ్రామానికి చెందిన లక్ష్మవ్వ శతాధిక వృద్ధురాలు. కొంతమంది ఆమెను భీమవ్వ అని కూడా పిలుస్తారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం 116 ఏళ్ల…

ఏపీ ప్రజలకు అలర్ట్ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

ఏపీ ప్రజలకు అలర్ట్. నైరుతి రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా తీవ్ర వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ నుండి అతి…

Wayanad Landslide: వయనాడ్‌లో విరిగిన కొండచరియలు.. శిథిలాల కింద పలువురు

కేరళలోని వయనాడ్ జిల్లాలో మరోసారి భారీ వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మెప్పాడి సమీపంలోని కల్లాడి ప్రాంతంలో పెద్ద ఎత్తున కొండచరియలు కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయి…

అమ్మేవాడు లేకుండానే భూముల రిజిస్ట్రేషన్లు..

కేసీఆర్‌ హయాంలో ధరణి తీసుకొచ్చినప్పుడు రెవెన్యూ రికార్డుల ఆన్‌లైన్‌ నిర్వహణ వ్యవస్థ పక్కాగా ఉంటుందని, భూమి యజమాని వచ్చి వేలి ముద్ర వేస్తేనే రికార్డు మారుతుందని…. యజమాని…

Chiru158: మెగాస్టార్ మాస్ మోడ్.. హైదరాబాద్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్!

Chiru158: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపొందుతున్న #Chiru158 చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతోంది. ‘వాల్తేర్ వీరయ్య’ విజయానంతరం మరోసారి ఈ…

EPFO: 8 కోట్ల మందికి శుభవార్త.. పీఎఫ్‌ ఖాతాలకు వడ్డీ డబ్బు జమ.. ఇలా బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోండి..!

EPFO Updates: ఈసారి పీఎఫ్ ఖాతాదారులు వడ్డీ చెల్లింపుల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ఓ ఇటీవల తన డేటాబేస్‌ను బలోపేతం చేయడం,…

మహిళల ప్రపంచకప్ విజేత శ్రీ చరణికి రూ.2.5 కోట్ల బహుమతి ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం!

విజయవాడ: ఇటీవల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీ చరణికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు.…

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ ప్రకంపనలు… థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డిమాండ్

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ కాంబోలో రాబోతున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న దసరా కానుకగా విడుదలవుతున్నట్లు సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది.…

సీఎం రేవంత్ రెడ్డి మామకు గౌరవ డాక్టరేట్.. యునైటెడ్‌ అమెరికా వర్సిటీ నుంచి ప్రదానం

అభ్యుదయ భారత్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, సామాజిక విశ్లేషకుడు సూదిని పద్మారెడ్డి యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ నుండి ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. పుదుచ్చేరిలో సోమవారం జరిగిన…

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కొడంగల్ వరకు.. రేడియల్ రోడ్-2 కోసం భూసేకరణ

రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్టాత్మక రేడియల్ రోడ్-2 నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. శంషాబాద్-షాద్‌నగర్ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో పది రోజుల్లో భూములు సేకరించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు.…