Month: July 2026

అందంగా ఉందని పెళ్లి చేసుకున్న యువకుడు.. 25 రోజులకు బయటపడ్డ వధువు అసలు రూపం..!

మధ్యప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ని షాజాపూర్ జిల్లాలో సంచలనం రేపిన ఓ వివాహ మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి జరిగిన 25 రోజుల తర్వాత…

రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్.. ఒక్కో వ్యక్తికి 18 కేజీల బియ్యం!

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్…

Andhra: తల్లి కల నెరవేరింది.. కానీ బిడ్డను చూడకుండానే తుది శ్వాస

మార్కాపురం జిల్లా కాకర్లకు చెందిన ఆశ కార్యకర్త గుంటు లీలమ్మ మాతృత్వం కోసం ప్రాణాలనే పణంగా పెట్టింది. ప్రసవం చేస్తే ప్రాణాపాయం ఉంటుందని వైద్యులు హెచ్చరించినప్పటికీ, బిడ్డను…

Success Story: టైలర్‌ కుమారుడి అద్భుత విజయం.. కెనడాలో రూ.1.06 కోట్ల AI ఇంజినీర్ ఉద్యోగం

సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఓ యువకుడు తన ప్రతిభ, పట్టుదలతో అరుదైన విజయాన్ని సాధించాడు. దర్జీగా పనిచేసే తండ్రి కష్టాలను అధిగమిస్తూ చదువుకున్న అతడు, ఆర్టిఫిషియల్…

ఫిర్యాదు చేసేందుకు పీఎస్‌కు వస్తే.. మహిళతో చాటుమాటు యవ్వారం.. జూబ్లీహిల్స్ సీఐపై వేటు!

హైదరాబాద్‌లో సంచలనం రేపిన ఘటనలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఓ వివాహిత చేసిన ఫిర్యాదు నేపథ్యంలో హైదరాబాద్…

దారుణం.. లెక్చరర్ హేళన తాళలేక రెండో ర్యాంకర్ విద్యార్థి సూసైడ్..జరిగింది తెలిస్తే..

విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాల్సిన ఉపాధ్యాయులే వారి ప్రాణాల మీదికి తెస్తున్నారనే దారుణ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో వెలుగుచూసింది. ఇంటర్మీడియట్ బైపీసీ మొదటి సంవత్సరంలో 440 మార్కులకు…

తెలుగు రాష్ట్రాల్లో హైలెస్సో హైలెస్సా.. ఎక్కడి నుంచి ఎక్కడికైనా టేకాఫ్.. మామూలుగా ఉండదు మరి..

భోగాపురం నుంచి మామునూరు వరకు తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయాల అభివృద్ధి వేగం పుంజుకుంటోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతుండగా.. వరంగల్ మామునూరు, ఆదిలాబాద్, ఒంగోలు, పలాస,…

ఆగస్టు 17 నుంచి విశాఖ విమానాశ్రయం నుంచి సేవలు నిలిపివేత.. కేంద్రం ఆదేశాలు జారీ!

ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆగస్టు…

ఐటీ షేర్ల ర్యాలీ.. భారీ లాభాల్లో సెన్సెక్స్..

ఐటీ షేర్లపై మదుపర్లు ఆసక్తి చూపుతుండడం సూచీలకు కలిసొస్తోంది. బుధవారం ఐటీ సెక్టార్ ఏకంగా 2.5 శాతం పెరిగింది. మరోవైపు మంగళవారం విదేశీ మదుపర్లు రూ.755 కోట్ల…

రేపు పత్తికొండకు నారా లోకేశ్‌ రాక

విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ గురువారం పత్తికొండకు వస్తున్నారని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలిపారు. మంగళవారం ఆయన పత్తికొండ మండలంలోని హోసూరు సమీపంలో నారా లోకేశ్‌…