Month: August 2026

IRCTC: హైదరాబాద్ నుంచి కాణిపాకం–శ్రీపురం.. 3 పుణ్యక్షేత్రాల దర్శనానికి టూర్ ప్యాకేజీ

కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్, శ్రీకాళహస్తి, తిరుచానూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించుకునే అవకాశం భక్తులకు లభిస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి రైలు ప్రయాణంతో 4…

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. చెన్నై సమీపంలోని సారవంతమైన బహుళ పంటల వ్యవసాయ భూములు, జలాశయాలను కాపాడాలంటూ స్థానికులు…

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ వ్యవహారంపై…

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన తెలంగాణ డాక్టర్ తెలంగాణకు చెందిన డాక్టర్ మంజుల 50 ఏళ్ల వయసులో లేహ్-లడఖ్ బైక్…

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్ యాజమాన్యానికి స్థానిక వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరం భారీ జరిమానా విధించింది. పథనంథిట్టలోని ‘కింగ్స్…

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేఫ్‌లో ఆర్డర్ చేసిన అనంతరం ఇచ్చిన బిల్లు రశీదుపై కస్టమర్ పేరును…

దేశంలో చదువు, ఉద్యోగం, శిక్షణా లేని యువత 8.7 కోట్ల మంది.. 15-29 ఏళ్ల వారిపై నీతి ఆయోగ్ తీవ్ర ఆందోళన

దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న 8.7 కోట్లకు పైగా యువత చదువు, ఉద్యోగం లేదా నైపుణ్య శిక్షణకు దూరంగా ఉన్నట్లు నీతి ఆయోగ్…

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కాజియా.. కిరీటం దక్కించుకున్న కేరళ అందాల భామ!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ కిరీటాన్ని సొంతం…

ఒంటరి మహిళలే టార్గెట్.. మాటు వేసి చంపేస్తాడు.. రెండేళ్లలో ఇద్దరు!

మార్కాపురం జిల్లా సీఎస్‌పురం మండలం డీజీపేటలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆగస్టు 13న గేదెలకు మేత కోసం పొలానికి వెళ్లిన పావలి వెంకట…

ఏపీలో ‘ఈగల్ ఛాలెంజ్’.. గంజాయిని పట్టిస్తే రూ.5వేలు, తాగేవారిని పట్టిస్తే రూ.1,500 ఇస్తారు

విజయవాడలో గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు ఎన్‌టీఆర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ‘ఈగల్‌ ఛాలెంజ్‌’కు శ్రీకారం చుట్టింది. గంజాయి రవాణా, విక్రయాలపై కచ్చితమైన సమాచారం అందించి నిందితులను పట్టించడంలో సహకరిస్తే…