Month: August 2026

విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. రూ.2వేల కోట్ల పెట్టుబడి, 9వేలమందికి ఉద్యోగాలు

ఆసియాలో ప్రముఖ వైద్య సంస్థగా పేరున్న ఏఐజీ (AIG) హాస్పిటల్స్‌ సేవలు ఇకపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కూడా అందుబాటులోకి రానున్నాయి. విశాఖపట్నం ఎండాడలో ఏఐజీ మెడికల్‌ క్యాంపస్‌…

కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం.. రైతులతో ఫీడర్ కెనాల్ ప్రారంభం.. భావోద్వేగానికి గురైన ముఖ్యమంత్రి చంద్రబాబు

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లి హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన…

దేశ అభివృద్ధిలో విద్య, విజ్ఞానం కీలక పాత్ర.. పదేళ్లలో ఉన్నత విద్యా వ్యవస్థలో భారీ మార్పులు..

గత దశాబ్దంలో భారత ఉన్నత విద్య గణనీయంగా వృద్ధి చెందింది. విశ్వవిద్యాలయాలు, విద్యార్థుల సంఖ్య పెరిగింది, ముఖ్యంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల భాగస్వామ్యం అనూహ్యంగా…

విజయవాడ దుర్గమ్మకు ఖరీదైన కానుక.. బంగారు జడను అందజేసిన పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి మరో విలువైన కానుక అందింది. దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) రూ.11 లక్షల విలువైన…

గిరిజన ప్రాంతాల్లో డ్రోన్లతో వైద్య సేవలు.. సూపర్ సక్సెస్ అయిందన్న మంత్రి

గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత వేగంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన డ్రోన్ విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన ఈ…

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నాటికి ప్రతి బస్టాండ్‌కు ఎలక్ట్రిక్ బస్సులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణాను మరింత ఆధునికీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. డిసెంబర్‌ నాటికి మొత్తం…

రాయలసీమకు రెండేళ్లలో రూ.8వేల కోట్లు.. రోడ్లు, తాగునీటితో పాటుగా రైతులకు అండ

రాయలసీమ అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విజన్‌తో ముందుకు సాగుతున్నారని డిప్యూటీ సీఎంవో తెలిపింది. గత రెండేళ్లలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం,…

కరువు సీమ భవిష్యత్‌ను మార్చే ప్రాజెక్టు వెలిగొండ.. మార్కాపురం అభివృద్ధికి ఇదో కొత్త అధ్యాయం: మంత్రి అచ్చెన్నాయుడు

శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లి హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన…

ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్.. ఏకంగా 2.66 కోట్ల పనిదినాలు.. వెనుకంజలో మూడు రాష్ట్రాలు

గ్రామీణ ప్రాంతాల్లో శ్రామికులకు ఉపాధి కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో నిలిచింది. దేశవ్యాప్తంగా జూలైలో ఉపాధి పనిదినాలు 49.1 శాతం తగ్గగా, ఏపీలో మాత్రం 52.2 శాతం…

కరువు సీమలో కృష్ణా జలాలు.. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన చంద్రబాబు!

మార్కాపురం జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు.…