కేంద్రం వంట గ్యాస్ రాయితీ దుర్వినియోగం, అక్రమ కనెక్షన్లకు బ్రేక్ వేసేందుకు ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది. ఇప్పటికీ చాలామంది ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదు. అలాంటి వారికి ఈ నెల 15...
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తపాలా శాఖ ధాయ్ అఖర్ పేరుతో లేఖల పోటీలు నిర్వహిస్తోంది. భూమాతకు ఒక లేఖ.. ఈ ప్రకృతిని రక్షిస్తానని నా వాగ్దానం అనే అంశంపై ఒక లేఖ రాయాల్సి...
మాజీ ఎంపీ పొలిటికల్ రీ ఎంట్రీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త పార్టీ పెడతారా?.. మళ్లీ పాత గూటికి చేరతారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతలో మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది.....
విజయనగరం జిల్లాలో కొద్దిరోజులగా అడవి ఏనుగులు సంచరిస్తున్నాయి. గజరాజుల దెబ్బకు జనాలు భయపడుతున్నారు.. పంటల్ని నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి ఈ అడవి ఏనుగుల్ని కుంకీల...
ఒకప్పుడు వ్యవసాయంపైనే ఆధారపడిన దక్షిణ కోస్తా ప్రాంతం ఇప్పుడు క్రమంగా పారిశ్రామిక రంగం వైపు అడుగులేస్తోంది. ఈ ప్రాంతంలోని కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు దక్షిణ కోస్తాను ప్రపంచ దేశాలతో అనుసంధానిస్తున్నాయి. మచిలీపట్నం, రామాయపట్నం...