Lakshman

305 POSTS

Exclusive articles:

ఈ నెలలోనే అమరావతికి రెండు శుభవార్తలు.. చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి సంబంధించి శుభవార్త వినిపించారు. అమరావతిలో ఈ నెలలోనే రెండు కీలక ప్రారంభాలు జరగనున్నట్లు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకర్లతో చిట్ చాట్ సందర్భంగా చంద్రబాబు...

ఢిల్లీ సీఎం తీసుకున్న నిర్ణయం అద్భుతం.. ఏపీలోనూ అమలు చేస్తే బావుంటుంది: విజయసాయిరెడ్డి

ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన సేవల హక్కు బిల్లుపై ప్రశంసలు కురిపించారు. ఈ బిల్లు చాలా బావుందుని.. ఏపీలో కూడా...

ఏపీలో విద్యార్థులకు అలర్ట్.. డిగ్రీ, ఫార్మసీ, న్యాయ విద్యకు ఫీజులు పెరిగాయి.. పూర్తి వివరాలివే

ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్య కనీస ఫీజులను నిర్ణయించింది. డిగ్రీలో. బీఎస్సీకి రూ.17,500, బీకాం రూ.14వేలు, బీఏ రూ.13 వేలు, బీ ఒకేషనల్‌ రూ.17,500గా నిర్ణయించారు. బీహెచ్‌ఎంకు రూ.35 వేలు, బీబీఏ/బీబీఎం రూ.21...

విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామా.. గెలిచిన మరుసటి రోజే, ఆస్పత్రి బెడ్‌పై నుంచి

రాజకీయ పరిణామాల మధ్య విజయ డెయిరీ ఛైర్మన్‌ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. ఆయన విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరగా.. ఆయన బెడ్‌ మీద నుంచే తన రాజీనామా లేఖను మంత్రి...

అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్, డిసెంబర్ నెలలో పరీక్షలు.. విద్యాశాఖ ప్రకటన

ఏపీలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల, డిసెంబర్ నెలలో పరీక్షలు ఉంటాయని ఏపీ విద్యాశాఖ...

Breaking

షూటింగ్‌కు వెళ్లి బయటకు పంపారు.. అదే ఇంటిని సొంతం చేసుకున్న కింగ్ ఖాన్!

ముంబై బాంద్రా బ్యాండ్‌స్టాండ్ వద్ద సముద్రాన్ని చూస్తూ ఉండే ‘మన్నత్’ అంటే...

నానబెట్టిన బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. అసలు కారణం ఇదే!

బాదం పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీసి తినడం...

మళ్లీ తెర పైకి జమిలి!

హైదరాబాద్‌, ఆగస్టు 24: 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎన్డీయే పాలనలో...

శ్రావ‌ణమాసం మూడో శుక్ర‌వారం రోజున పార్టీని ప్ర‌క‌టిస్తా : విజయసాయిరెడ్డి

విజయవాడ: వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ...
spot_imgspot_img