ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి సంబంధించి శుభవార్త వినిపించారు. అమరావతిలో ఈ నెలలోనే రెండు కీలక ప్రారంభాలు జరగనున్నట్లు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకర్లతో చిట్ చాట్ సందర్భంగా చంద్రబాబు...
ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన సేవల హక్కు బిల్లుపై ప్రశంసలు కురిపించారు. ఈ బిల్లు చాలా బావుందుని.. ఏపీలో కూడా...
ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్య కనీస ఫీజులను నిర్ణయించింది. డిగ్రీలో. బీఎస్సీకి రూ.17,500, బీకాం రూ.14వేలు, బీఏ రూ.13 వేలు, బీ ఒకేషనల్ రూ.17,500గా నిర్ణయించారు. బీహెచ్ఎంకు రూ.35 వేలు, బీబీఏ/బీబీఎం రూ.21...
రాజకీయ పరిణామాల మధ్య విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. ఆయన విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరగా.. ఆయన బెడ్ మీద నుంచే తన రాజీనామా లేఖను మంత్రి...
ఏపీలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల, డిసెంబర్ నెలలో పరీక్షలు ఉంటాయని ఏపీ విద్యాశాఖ...