ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈసారి టిడ్కో ఇళ్లలో నివాసం ఉండే వారి కోసం వీటిని ఏర్పాటు చేయనుంది. మొత్తం 117 చోట్ల తొలి విడతగా...
ఏపీ ప్రభుత్వం శుక్రవారం భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను కలిపి 22 మందిని బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కుప్పం రైతులకు సంబంధించిన భూములకు పరిహారం ఫిక్స్ చేసింది. కేటి పట్టాలు లేని, వారసత్వ భూములు, ఎన్నో ఏళ్లుగా అనుభవంలో సాగు చేసుకుంటున్న భూములపై కీలక...
ఏపీ ప్రభుత్వం రేషన్కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పింది. ఇటీవల బహిరంగ మార్కెట్లో కంటే తక్కువ ధరకే బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసింందే. తాజాగా మంత్రి నాదేండ్ల మనోహర్ మరో కీలక...
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఆసక్తికర విషయం చెప్పారు. తన నియోజకవర్గంలో ఎదురైన అనుభవం గురించి వివరించారు. తన నియోజకవర్గంలో ఒక గ్రామానికి కనీసం రోడ్డు..ఇళ్లు, బస్సు కూడా...