తెలంగాణలో రూ.40,769 కోట్లతో 21 ప్రధాన రైల్వే ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో తెలిపారు. ఆరు కొత్త రైల్వే లైన్లు, 15 ట్రాక్ డబ్లింగ్...
ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. మంగళగిరి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న 100 పడకల ఆస్పత్రి నిర్మాణ...
మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన టీం స్పందించింది. పర్యాటకం, పెట్టుబడుల ప్రచారం కోసం చిరంజీవిని నియమిస్తున్నారనే వార్తలను ఖండించింది. అందులో...
తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియలో తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు సుమారు 56 లక్షల మంది ఓటర్లను తొలగింపు కోసం గుర్తించగా.. మరో 19 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలు ఇంకా డిజిటైజేషన్ కోసం పెండింగ్లో...
ఆగస్ట్ 15 నుంచి తెలంగాణలో కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. అదే రోజు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఏకకాలంలో...