ఏపీలో మరో 2 ఎయిమ్స్ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి జేపీ నడ్డాకు రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ విజ్ఞప్తి చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కొత్త ఎయిమ్స్లను ఏర్పాటు చేయాలని కోరారు....
ఏపీ రాజధానికి అమరావతికి కేంద్రం నుంచి శుభవార్త వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్వాంటమ్, ఏఐ యూనివర్సిటీ క్యాంపస్కు అడుగులు పడుతున్నాయి. మొత్తం రూ.731 కోట్లతో ఏర్పాటు...
తిరుమలలో చాలా రోజుల తర్వాత స్వామివారికి ఒక్కరోజులో భారీగా ఆదాయం సమకూరింది. ప్రతి రోజూ సాధారణంగా రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. భక్తుల రద్దీ ఉన్న సమయంలో...
విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక అడుగు ముందుకు పడింది. ప్రాజెక్టులో కీలకమైన భూసేకరణ కోసం ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ ప్రతినిధులు గన్నవరంలో పర్యటించారు. రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో...
హైదరాబాద్ దక్షిణ భాగంలో నిర్మిస్తున్న రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు-1 పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.4,621 కోట్లతో రెండు దశల్లో నిర్మిస్తున్న ఈ 41.5 కిలోమీటర్ల రహదారి ఓఆర్ఆర్ను ప్రతిపాదిత ఆర్ఆర్ఆర్తో...