విశాఖ రుషికొండలో నిర్మించిన భవనాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ భవనాలను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. APTDC EOI (ఆసక్తి వ్యక్తీకరణ) కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది....
తెలుగు దేశం పార్టీ అధిష్టానం తిరుపతి నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్ను ప్రకటించింది. చంద్రబాబు ఆదేశాలతో తిరుపతి ఇంఛార్జ్గా జేబీ శ్రీనివాస్కు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జేబీ శ్రీనివాస్ ప్రస్తుతం టీడీపీ క్లస్టర్...
సింహాచలం అప్పన్న ఆలయం గిరి ప్రదక్షిణపై కలెక్టర్ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28, 29 తేదీల్లో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తామని.. భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని కలెక్టర్...
హైదరాబాద్ నగర వాహనదారులకు తీపి కబురు. నగరంలో అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 జీవీకే వన్ నుంచి మెహిదీపట్నంలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే వరకు సుమారు 3...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఢిల్లీ పర్యటనలో కేంద్రానికి చేసిన రిక్వెస్ట్కు ఓకే చెప్పారు. ఏపీలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ (వీబీజీరామ్జీ)...