విజయవాడ: ఇటీవల ప్రపంచ కప్ను గెలుచుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీ చరణికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు.
ముఖ్యమంత్రి ఆమెకు రూ. 2.5 కోట్లు...
ఆంధ్రప్రదేశ్లోని సోమనడ గ్రామం సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి హైవేపై ఉన్న బస్సు స్టాప్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే...
శనివారం, 2025 నవంబర్ 1న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా, కాసిబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భారీగా భక్తులు గుమికూడారు.
ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన అల్లకల్లోలంలో (స్టాంపీడ్లో) కనీసం ఏడు మంది మృతిచెందగా,...
కర్నూలు బస్సు అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 19 మృతదేహాలను వెలికితీశారు. మరి కొంతమంది వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే హైదరాబాద్లో బస్సు ఎక్కిన ముగ్గురి ఫోన్లు స్విచాఫ్ వస్తున్నట్లు...
కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం అర్చకులు, ఆలయ అధికారులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా...