మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.
బెంగళూరులోని నివాసంలో సతీమణి భారతితో కలిసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టపాసులు పేలుస్తూ దీపావళి పండుగ జరుపుకున్నారు.
ఈ...
ఆంధ్రప్రదేశ్లో రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త బైపాస్ రోడ్ను నిర్మించడానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ మార్కెట్పై గణనీయమైన ప్రభావం చూపనుంది అమరావతి రాజధాని నిర్మాణం...
బెంగళూరులో ఆరు నెలల క్రితం సహజ మరణంగా భావించిన డాక్టర్ కృతికా రెడ్డి (29) కేసులో ఇప్పుడు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆమె భర్త డాక్టర్ మహేంద్ర రెడ్డే ప్లాన్ చేసి...
పుణె జిల్లా పింపర్ఖేడ్ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తమ కుటుంబానికి చెందిన పొలంలో పనిచేస్తున్న తాత వద్దకు తాగునీరు తీసుకెళుతున్న ఐదేళ్ల బాలికపై చిరుతపులి దాడి చేసింది. ఈ ఘటనలో బాలిక...