Andhra Pradesh News

గామ‌న్ బ్రిడ్జి స‌మీపంలో యువ‌తి మృతదేహం.. తీవ్ర గాయాల‌తో యువ‌కుడు.. ఏం జ‌రిగింది..?

ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి న‌గ‌ర‌ శివారులో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున తీవ్ర కలకలం రేగింది. కాతేరు పరిధిలోని గామన్ బ్రిడ్జి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఓ యువతి మృతదేహంతోపాటు, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ...

Petrol Prices: త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు..! కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది.. ఏంటంటే..?

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ధరలు త్వరలో తగ్గునున్నాయనే ప్రచారంపై స్పందించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇటీవల ధరలు పెరగ్గా.. ఇప్పుడు మళ్లీ...

ట్రాఫిక్‌ విధులు గాలికొదిలి..

నగరంలో కొందరు ట్రాఫిక్‌ పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రద్దీ సమయాల్లో కూడళ్ల వద్ద వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు ఆ బాధ్యతను పక్కనపెట్టి హెల్మెట్‌ నిబంధనల ఉల్లంఘనలపై చలాన్లు జారీ చేయడం...

భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్

స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా పవన్ కల్యాణ్ ఓ సందేశాన్ని పోస్టు చేశారు. దేశ...

బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతల వికృత చేష్టలు: మంత్రి కొల్లు రవీంద్ర

బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మంగళవారం మచిలీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన నిరసన...

Popular

Subscribe

spot_imgspot_img