ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజుల పాటు సభను నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేతన్న సేవలో పథకం సొమ్మును ఇటీవల ప్రభుత్వం లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున అందించింది. అయితే కొంతమంది అర్హులకు...
ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పలు జిల్లాలకు...
ఇంజినీరింగ్ మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్లో 70.87 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్నత విద్యాశాఖ ఆగస్టు 9న కౌన్సెలింగ్ వివరాలను వెల్లడించింది. గత రెండేళ్లుగా ఇంజినీరింగ్ కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీ...
ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మెకు సిద్ధమవుతున్నారు. తమ స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీలోగా ప్రభుత్వం తమ డిమాండ్లపై నిర్ణయం ప్రకటించాలని, లేకపోతే...