తిరుమలలో దళారీలు రెచ్చిపోతున్నారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకునే భక్తుల టార్గెట్గా కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా అలాంటి భాగోతమే కొండపై వెలుగు చూసింది. గతంలో టీటీడీలో ఉద్యోగిగా పనిచేసిన...
తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ...
అనకాపల్లిలో బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సచివాలయ ఉద్యోగి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసినా తల్లి అడ్డుకోకుండా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘటనతో...
విశాఖపట్నం జిల్లా గుడిలోవ వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రేరణతో పనిచేస్తున్న వివిధ అనుబంధ సంస్థల అఖిల భారత సమన్వయ బైఠక్ జరగనుంది. ఈ నెల 19 నుంచి 21 వరకు...
రాష్ట్రంలోని పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. పొగాకు ధరల సమస్యపై మంత్రులు అచ్చెన్నాయుడు గొట్టిపాటి రవి డోలా శ్రీబాలవీర్భద్రరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని...