ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు పేరును వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీలతో...
ప్రపంచంలోనే అరుదైన వృక్ష జాతుల్లో ఎర్రచందనం ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల్లో, ముఖ్యంగా శేషాచలం అడవుల్లో ఇది సహజసిద్ధంగా పెరుగుతుంది. ఇక్కడి నేల, వాతావరణ పరిస్థితులు ఎర్రచందనం నాణ్యతకు అనుకూలంగా ఉండటంతో దీనికి...
D news: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి కూడా శాసనసభ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావాలని నిర్ణయించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా...
D news: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం రేపింది. జనావాసాల మధ్య ఉన్న ఆక్సిజన్ సిలిండర్ల నుంచి ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో భారీ శబ్దంతో...
ఏపీలో ఉన్నత విద్య కనీస ఫీజులను నిర్ణయిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఉన్నత విద్యకు సంబంధించిన కనీస ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. వివిధ కోర్సులు, విద్యా...