Andhra Pradesh News

ఏనుగులు దేశ వన్యప్రాణి వారసత్వానికి ప్రతీకలు

D news: ఏనుగులు భారత వన్యప్రాణి వారసత్వానికి ప్రతీకలని, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్ర కీలకమని ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో జరిగిన ప్రపంచ...

గుడివాడలో విద్యుత్ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

D news: గుడివాడ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమీక్షించారు. గురువారం ప్రజా వేదిక కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమైన ఆయన.. తక్కువ వోల్టేజీ...

రాజధాని అమరావతిలో కీలక ఘట్టం.. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం.. వేగవంతంగా జర్నీ.

రాజధాని అమరావతిలో కీలక అభివృద్ధి పనులు అందుబాటులోకి వచ్చాయి. ఎప్పటినుంచో కొనసాగుతున్న సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు పూర్తికావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఈ రహదారిని ప్రారంభించారు. అలాగే రోడ్డుకు అనుసంధానంగా నిర్మించిన...

నేటి నుంచి రెండో విడత డీఈడీ కౌన్సెలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీడీఈఈసెట్‌)లో అర్హత సాధించిన అభ్యర్థులకు నేటి నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర కన్వీనర్‌, పాఠశాల విద్య సంయుక్త సంచాలకులు...

అమరావతికి ‘సిగ్నేచర్’ గేట్‌వే.. కృష్ణానదిపై అద్భుత నిర్మాణం.. దీని ప్రత్యేకతలు ఇవే.

ఏపీ రాజధాని అమరావతి రూపురేఖలను మార్చే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన సుమారు 1.10 కిలోమీటర్ల పొడవుతో ఆరు వరుసల ‘సిగ్నేచర్ బ్రిడ్జి’...

Popular

Subscribe

spot_imgspot_img