ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ మీదుగా మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బెంగళూరు చెన్నై హైస్పీడ్ రైలు...
2029 ఎన్నికలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమి, వైఎస్సార్సీపీ పరిస్థితి ఏంటో చెప్పుకొచ్చారు. కూటమి కలిసి ఉంటే పరిస్థితులు వేరేగా ఉంటాయని.. కూటమి...
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ శుభవార్త అందించారు. రాష్ట్రంలో సొంతిళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి తీపికబురు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త ఇళ్ల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మంజూరు...
పచ్చిమిర్చి లేనిదే మన వంట పూర్తికాదు. పచ్చిమిర్చి మన వంటకు రుచిని, కారాన్ని ఇస్తుంది. అయితే పచ్చిమిర్చిని నిల్వ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నాలుగు లేదా...
రాష్ట్ర అభివృద్ది తెలంగాణ సర్కార్ ఎప్పికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటంది. ఇప్పటికే మేడారం ఆలయాన్ని అభివృద్ది చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని మరో ఆలయంలో అభివృద్ది పనులను చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రజా పాలన ప్రగతి...