ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఎల్పీజీ సరఫరాలో ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు ఉపశమనం కలిగించేందుకు 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ల రోజువారీ...
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సంఘ సహాయకులు(వీవోఏ)లకు ఉచితంగా స్మార్ట్ఫోన్లను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28,500 మంది వీవోఏలకు వీటిని అందించింది. విజయవాడలోని రామవరప్పాడు ఎం కన్వెన్షన్లో జరిగిన...
Gold Price Drop: బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒకనొక సమయంలో తులం బంగారం ధర ఏకంగా 2 లక్షల వరకు వెళ్లగా, ప్రస్తుతం 25 శాతం వరకు దిగి వచ్చింది....
సొంతంగా ఇల్లు కొనుగోలు చేయడం అనేది ఎంతోమంది జీవితకాలం కల. ఈ కలను నిజం చేసుకోవడానికి చాలామంది గృహ రుణాలు తీసుకుంటారు. అయితే, ఈ రుణ భారం కొన్నిసార్లు దశాబ్దాల పాటు వెంటాడవచ్చు....
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత దక్కింది. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో చట్టరూపం దాల్చింది.. ఆ వెంటనే కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి...