Category: news

Andhrapradesh News

ఏపీలో మహిళలకు శుభవార్త.. APSRTC ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం.. సీఎం ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. త్వరలో రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పుట్టిన రోజు.. ప్రధాని మోదీ, అమిత్ షా, చంద్రబాబు శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో పవన్‌కు ఎంతో గౌరవం ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ…

గిరిజన బాలిక మృతిపై సీఎం చంద్రబాబు సమీక్ష.. గొల్లగుప్ప ఘటనపై కీలక ఆదేశాలు

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా నివారణకు పంపిణీ చేసిన క్లోరోక్విన్ మాత్రలు వికటించి గిరిజన బాలిక మృతి చెందింది. ఈ ఘటనలో చిన్నారులు సహా…

పదో తరగతి, ఇంటర్ మార్కులతో నేరుగా రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

సదరన్‌ రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లు, వర్క్‌షాప్‌లు, యూనిట్లలో 4,471 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ…

Godavari-Pushkaralu-100-Crore : గోదారి తీరానికి అభివృద్ధి హారతి

స్వచ్ఛ గోదావరి.. పవిత్ర పుష్కరాలు’ థీమ్‌తో గోదావరి పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌…

వెలిగొండ నీటిపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్

వెబ్ డెస్క్‌: వెలిగొండ జలాలు కరవు ప్రాంతాల్లో కొత్త జీవాన్ని నింపుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. నీరు అందుబాటులోకి రావడంతో ప్రజల…

సింధు జలాలపై పాకిస్తాన్‌కు భారత్ షాక్.. హేగ్ కోర్టు తీర్పు తిరస్కరణ

సింధు జలాల వివాదంపై పాకిస్తాన్‌ చేసిన మరో ప్రయత్నానికి భారత్‌ గట్టి సమాధానం ఇచ్చింది. సింధు జలాల ఒప్పందంపై మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని భారత్‌ తిరస్కరించింది.…

10వ తరగతి మార్కులతో నేరుగా సర్కార్ కొలువు.. ఇండియా పోస్ట్‌లో 23,757 ఉద్యోగాలు! రిజిస్ట్రేషన్ ప్రారంభం..

ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2026లో భాగంగా దేశవ్యాప్తంగా 23,757 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 31 నుంచి ప్రారంభమైంది.…

సెప్టెంబర్‌ ఆరంభంలోనే గ్యాస్‌ షాక్‌..!

వెబ్‌ డెస్క్‌: సెప్టెంబర్‌ నెల ప్రారంభంలోనే గ్యాస్‌ వినియోగదారులకు చమురు మార్కెటింగ్‌ కంపెనీలు షాకిచ్చాయి. 19 కిలోల కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరలను పెంచాయి. దీంతో హోటళ్లు,…

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ నాగరాణి..

నర్సాపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నర్సాపురం నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొమ్మిడి…