నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్న ఓ జంట మధ్య కొద్ది రోజుల్లకే మనస్పర్దలు వచ్చాయి. ఇరువురి మధ్య తరుచూ గొడవలతో విబేధాలు వీధికెక్కాయి. తనకు విడాకులు కావాలని భర్త డిమాండ్ చేయడం, మహిళను...
ఆర్బీఐ కీలక రెపో రేట్లను మరోసారి యథాతథంగానే ఉంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 5.25 శాతంగానే ఉంది. దీంతో ప్రస్తుతానికి హోం లోన్ వడ్డీ రేట్లను బ్యాంకులు మార్చకపోవచ్చు. త్వరలో ద్రవ్యోల్బణం పెరిగితే మాత్రం...
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ శుభవార్త అందించారు. రాష్ట్రంలో సొంతిల్లు లేనివారికి ఊరట కలిగించే వార్త తెలిపారు. కొత్త ఇళ్ల నిర్మాణంపై తాజాగా కీలక ప్రకటన చేశారు. ఆర్టీజీఎస్ అభివృద్ది చెందిన...
ఇరాన్లో తీవ్రమవుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్లో ఉన్న భారత పౌరులకు కీలక ప్రకటన జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు భారతీయులు ఉన్న చోటనే...
ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర సీజన్ సమీపిస్తుండగా, ఈ ఏడాది 2026 కేదార్నాథ్ యాత్ర కోసం భక్తులు తమ ఖర్చులను కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హెలికాప్టర్ ఛార్జీలను సవరించడంతో పాటు, పూజల కోసం...