Category: news

Andhrapradesh News

సీఎం చంద్రబాబు నాయుడు గోదావరి జలాలకు చారిత్రాత్మక జలహారతి నిర్వహించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోదావరి జలాలకు ఘనంగా చారిత్రాత్మక జలహారతి నిర్వహించారు. గోదావరి నదీ జలాలను రాష్ట్ర ప్రజల జీవనాడిగా అభివర్ణించిన ఆయన, సాగు,…

అన్నమయ్య ప్రాజెక్ట్ విపత్తు క్రెడిట్ జగన్‌కే దక్కుతుంది: పట్టాభి

ఏపీలో భగీరథ ప్రయత్నం జరుగుతోందని ఏపీ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్ అన్నారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతోందని పేర్కొన్నారు. బుధవారం మీడియాతో…

ప్రయోగం.. విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్‌ ప్రత్యేక పూజలు

నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి ఈ నెల 4న చేపట్టనున్న GSLV-F17 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ నారాయణన్‌ సూళ్లూరుపేటలోని గ్రామదేవత శ్రీ…

అన్ని ప్రాంతాలకు నీరందించడమే చంద్రబాబు లక్ష్యం

కర్నూలు రూరల్‌ బ్యూరో, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీటితో పాటు పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌…

ఘనంగా డీప్యూటీ సీఎం పవన్‌ పుట్టిన రోజు వేడుకలు

పెడన, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు వేడుకల్లో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌…

చెత్త సేకరణకు ‘ఈ–ఆటోలు’

కర్నూలు నగరంలో చెత్త సేకరణ, తరలింపు వ్యవస్థను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో సమకూర్చిన ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను రాష్ట్ర…

అంతర్‌జిల్లాల దొంగ అరెస్ట్

ఇళ్లకు తాళాలు వేసి ఉన్న నివాసాలను లక్ష్యంగా చేసుకుని పలు జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లాల దొంగను శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.…

పాకిస్థాన్‌‌లో హిందూ యువతిని కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చి.. పెళ్లైన వాడికిచ్చి వివాహం జరిపించిన కిడ్నాపర్లు.. చివరకు?

పాకిస్థాన్‌లో అపహరణకు గురై బలవంతంగా ఇస్లాం మతంలోకి మారిన ఒక హిందూ యువతికి స్థానిక న్యాయస్థానంలో ఊరట లభించింది. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన 21 ఏళ్ల శిరిమాతి…

వరదలకు నైతిక బాధ్యత మీదే.. నష్టపరిహారం చెల్లించండి’.. భారత్, చైనా, అమెరికా‌కు నేపాల్ డిమాండ్

ఇటీవల ఆకస్మిక వరదలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న నేపాల్.. ప్రపంచ దేశాలను సంచలన డిమాండ్ చేసింది. వరదల్లో వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, భారీగా ఆస్తి నష్టం…

ఏపీలో వంద శాతం అక్షరాస్యత.. వచ్చే ఏడాదికల్లా సాధ్యం: మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో 2027 సెప్టెంబర్ నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించే దిశగా అధికారులు పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో…