Category: news

Andhrapradesh News

Andhra Pradesh: ఏపీలోని యువతకు ప్రభుత్వం సూపర్ ఛాన్స్.. రూ.4 లక్షల వరకు పొందోచ్చు.. ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు..

ఏపీ యువతకు ప్రభుత్వం శుభవారత్ అందించంది. జనరిక్ మందుల షాపులను కేటాయించనుంది. దీని ద్వార భారీగా ఆదాయం పంపాదించుకోవచ్చు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటుకు…

ఏపీలో వినాయక మండపాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు, పూర్తిగా ఉచితం

ఏపీలో వినాయక చవితి వేడుకలకు సంబంధించి పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం సింగిల్ విండో ఆన్‌లైన్…

JIO: జియో పదేళ్ల ప్రస్థానం.. ఎన్నో మైలురాళ్లు.. మరెన్నో ఘనతలు

2016 సెప్టెంబర్ 5వ తేదీన జియో దేశంలో ప్రారంభమైంది. అంటే 2026 సెప్టెంబర్ 5వ తేదీకి సరిగ్గా పదేళ్ల అవుతుంది. జియో తన పదేళ్ల ప్రస్థానంలో అనేక…

విశాఖపట్నం విమానాశ్రయం మూసివేతపై పిల్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కమర్షియల్ విమానాల రాకపోకలను నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. విశాఖకు చెందిన గోపాలకృష్ణ కొసరాజు ఈ…

బాలిక మిస్సింగ్ కేసు.. గుంటూరు పోలీసులను ఏకిపారేసిన హైకోర్టు.. అబ్బబ్బా చాలా గ్రేట్ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

గుంటూరులో మూడు నెలలుగా కనిపించకుండా పోయిన 15 ఏళ్ల బాలిక మిస్సింగ్ కేసుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో…

పెదకాకాని అమ్మవారి మంగళసూత్రం అర్చకుడి ఇంట్లో ప్రత్యక్షం.. కారు షోరూమ్‌‌కు ఫోన్ చేసి!

గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం మాయం కేసు కొలిక్కి వచ్చింది. మంగళసూత్రం చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పెదకాకాని పాతూరుకు చెందిన…

ఏపీలో మరోసారి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించిన ప్రభుత్వం.. ఇక వారంతా పర్మినెంట్, 2024 ఏప్రిల్ నుంచి అమలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించింది. వైద్య విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ బోధనాసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న 14 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ…

చంద్రబాబు గారూ.. కేసీఆర్ లెక్కన మీరూ పరిపాలన చేయొచ్చుగా.?” ఏబీ వెంకటేశ్వరరావు చురకలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సెటైర్లు వేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేస్తున్న నేపథ్యంలో…

వైఎస్సార్‌కు జగన్ నివాళులు.. ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు

D news: ఇడుపులపాయ, సెప్టెంబర్ 2: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్) వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద…

బీసీ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం: మంత్రి సవిత

బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, ఆరోగ్య పరిరక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఏపీ మంత్రి సవిత తెలిపారు.…