తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు సంబంధించి 13,95,43,231 లడ్డూలను విక్రయించారు. 2025-2026 (ఏడాదిలో)లో అదనంగా 1.76 కోట్ల లడ్డూ ప్రసాదాలను విక్రయించారు. ఈ లడ్డూ విక్రయాల...
ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్ఛేంజ్లు ప్లాన్ చేశారు. గుంటూరు, విజయవాడ చుట్టూ ప్లాన్ చేయగా.. మొత్తం 19 ప్రాంతాల్లో ఇంటర్ఛేంజ్లు ఏర్పాటు చేయనున్నారు. గతంలో 17చోట్ల ప్రతిపాదించగా.....
రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సచివాలయంలో అధికారులతో సీఎస్ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా...
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి పరుగులు పెట్టిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. దీంతో మగువలు ఆనందం వ్యక్తం...
ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఒక కీలక మలుపు వద్ద నిలిచాయి. ఈ నేపథ్యంలో సామ్ ఆల్ట్మన్ చేసిన రోబోట్లపై పన్ను ప్రతిపాదన...