బంగారం కొనాలనుకునే వారికి అలర్ట్. గత కొంతకాలంగా వరుసగా పడిపోతూ వచ్చిన గోల్డ్ ధరలు ఇప్పుడు స్వల్పంగా పెరుగుదల చూపించాయి. ముఖ్యంగా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా యథాతథంగా ఉంచినా...
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పొలిట్బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను టీడీపీ ప్రకటించారు. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్కు బాధ్యతలు అప్పగించారు. ఏపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ని...
దేశంలో BJPతో పొత్తుపెట్టుకున్న పార్టీల మనగడ ప్రశ్నార్థకమే.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్లో నితీష్ కుమార్, మహారాష్ట్రలో ఎక్నాథ్ షిండే పరిస్థితి చూస్తూనే ఉన్నామని. రేపు...
విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ ముఖచిత్రం సమూలంగా మారిపోనుంది. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్ర, ఇప్పుడు ప్రపంచానికి ‘ఏఐ గేట్వే’గా అవతరించబోతోంది. ఈ మహాద్భుత ఘట్టానికి ఏప్రిల్ 28, 2026న ముఖ్యమంత్రి...
హైదరాబాద్లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15 వేల కోట్ల విలువైన భూములను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం 1263 ఎకరాల్లో 860 ఎకరాల ఖాళీ భూమిని స్వాధీనం...