విద్యతోనే సమాజంలో గుర్తింపు: గొర్రెపాటి వెంకట రామకృష్ణ
ఘంటసాల, విద్య ద్వారానే సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందని, విద్యార్థినీ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి వెంకట రామకృష్ణ…
Andhrapradesh News
ఘంటసాల, విద్య ద్వారానే సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందని, విద్యార్థినీ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి వెంకట రామకృష్ణ…
తిరుమల శ్రీవారి భక్తులకు సౌత్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మచిలీపట్నం నుంచి తిరుచానూరుకు 07440/07439 ప్రత్యేక రైలును ప్రకటించింది. మచిలీపట్నం నుంచి తిరుచానూరుకు రైలు…
గుడివాడ: కష్టకాలంలో టీడీపీ కార్యకర్తలు, వారి కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన ముగ్గురు టీడీపీ కార్యకర్తల…
ఏపీ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.…
గుంటూరు: మూడు నెలలుగా అదృశ్యమైన పదో తరగతి బాలిక ఆచూకీ లభించకపోవడంపై ఏపీ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికను వెంటనే గుర్తించి…
పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తణుకుకు చెందిన నంబూరి శ్రీనివాస్ కుటుంబం యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకింది. శ్రీనివాస్, ఆయన భార్య…
విజయవాడ, D news: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.…
నెల్లూరు: నెల్లూరులో సర్వేపల్లి కాలువకట్ట వాసుల 60 ఏళ్ల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. కాలువకట్టపై నివాసం ఉంటున్న అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు…
అమరావతి, సెప్టెంబరు 3: రాష్ట్ర ప్రభుత్వం ఐదో విడత జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహణకు సిద్ధమైంది. ఈ నెల 10, 11 తేదీల్లో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో…
అమరావతి, సెప్టెంబర్ 4: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అధర్మాన్ని అడ్డుకుని ధర్మాన్ని పరిరక్షించేందుకు శ్రీ మహావిష్ణువు…