Category: news

Andhrapradesh News

రూ.21 కోట్లు ఎలా రాబట్టాలో ఆ ఏపీ మంత్రికి బాగా తెలుసు.. ఎంపీ పురందేశ్వరి

రాజమహేంద్రవరం పేపర్ మిల్లు వ్యవహారంపై స్థానిక ఎంపీ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ఎంత ముఖ్యమో..…

డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్

తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాను ఎప్పుడైనా రాజకీయాల్లో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే.. పదవికి…

బీజేపీ ఎమ్మెల్యే ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గానికి టీడీపీ కొత్త ఇంఛార్జ్.. ఎవరీ శ్యామలరావు?

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా లంక శ్యామలరావును పార్టీ అధిష్ఠానం నియమించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ…

ఏపీలో కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త లబ్ధిదారుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. సెప్టెంబర్ 7 నుంచి వారం రోజుల పాటు అర్హులైన…

వంగవీటి రాధాకు హైదరాబాద్ వ్యక్తి బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు, పాస్‌పోర్ట్ కోసం ఫోన్ చేస్తే!

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కుమార్తె మైనర్ పాస్‌పోర్ట్ దరఖాస్తు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పాస్‌పోర్ట్ కోసం హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెన్సీని సంప్రదించగా.. రూ.35 వేలు…

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

కొత్త ఫించన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఫించన్లు అందించేందు సిద్ధమైంది. ఈమేరకు ప్రభుత్వం…

చంద్రబాబు అధికారంలో ఉంటే సాగునీటికి కొత్త కళే: కాల్వ శ్రీనివాసులు

అమరావతి: చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రంలో సాగు, తాగునీటి రంగానికి కొత్త కళ వస్తుందని ప్రభుత్వ విప్‌ కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాయలసీమ నుంచి…

ఆంధ్రా పేపర్ మిల్లుపై పవన్ కళ్యాణ్ ఫైర్.. గోదావరిని సగం కాలుష్యం చేసేది మీరేనంటూ ఆగ్రహం

రాజమహేంద్రవరం: ఆంధ్రా పేపర్స్‌ లిమిటెడ్‌ నుంచి భారీగా కాలుష్యం విడుదల అవుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న…

కేడీసీసీ బ్యాంకులో అంతా ‘డిజిటల్‌’

కృత్తివెన్ను, రైతులకు బ్యాంకింగ్‌ సేవలను మరింత చేరువ చేయడంతోపాటు సహకార రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బలోపేతం చేస్తున్నామని కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌, మాజీ మంత్రి నెట్టెం…

మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు ఇవే.. రోజూ చేస్తున్నారేమో జాగ్రత్త!

ఆరోగ్యం విషయంలో కొందరు నిర్లక్ష్యం చేస్తుంటే.. మరికొందరు ఆహారం, నిద్ర, వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. అయితే, మనకు తెలియకుండానే రోజువారీ జీవితంలో చేసే కొన్ని చిన్న…