news

NEET-UG 2026: వార్ రూమ్’లో కేంద్ర మంత్రి పరీక్షా సరళిని స్వయంగా పర్యవేక్షించిన ధర్మేంద్ర ప్రధాన్

దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ (NEET-UG) 2026 నిర్వహణను పర్యవేక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం (మే 03) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)...

సిద్దిపేట జిల్లాలో రక్తమోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు బలి.. నలుగురికి గాయాలు!

గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ కారును లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో...

రీల్స్‌ చేసేందుకు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి.. చిక్కుకుపోయిన యువకులు! ఒకరు మృతి

లక్నో, మే 3: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్‌ జిల్లా కాన్షీరామ్ అవాసియ్ కాలనీకి ఐదుగురు మైనర్‌ బాలురు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రీల్స్‌ చేసేందుకు పాత వాటర్‌ ట్యాంక్‌పైకి ఎక్కారు. ఈ...

టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మహానాడును శ్రీకాకుళంలో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజాగా మహానాడు వేదికను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం...

ఇరాన్‌పై మరో దాడి వద్దు”: డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్

ఇరాన్‌పై యుద్ధం ముదరకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా రంగంలోకి దిగి ట్రంప్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దాడులు ఆపకపోతే ప్రపంచం ఊహించని నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూనే.. ఉక్రెయిన్ యుద్ధం...

Popular

Subscribe

spot_imgspot_img