పశ్చమి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీల ఓటు హక్కును కాలరాశారంటూ.. బంగ్లాదేశ్ ఎంపీ నహీద్ ఇస్లాం సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ విషయంలో తాము తలదూర్చమని చెబుతూనే.. బెంగాల్ ఓట్ల తొలగింపు తమ...
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. వరుసగా భారీగా పెరుగుతూ ఆందోళన కలిగించినా ఈరోజు పసిడి రేట్లు దిగివచ్చాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన క్రమంలో బంగారం...
తెలంగాణలోని రేషన్ లబ్ధిదారులకు తీపి కబురు. ప్రజలకు పౌష్టికాహారాన్ని పెంపొందించే లక్ష్యంతో రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు జొన్నలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్క్ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను నేరుగా...
భారత స్వాతంత్ర్యోద్యమానికి ప్రాణ వాయువుగా నిలిచిన వందేమాతరం గేయానికి మోదీ సర్కార్ అత్యున్నత గౌరవాన్ని కల్పించబోతోంది. జాతీయ గీతంతో సమానంగా జాతీయ గేయానికి కూడా చట్టపరమైన రక్షణ కల్పిస్తూ కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక...
కొంత కాలంగా రియల్ ఎస్టేట్ పరంగా దూసుకెళ్తున్న హైదరాబాద్.. ఇప్పుడు సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తుంది. లగ్జరీ హౌసింగ్ మార్కెట్ సెగ్మెంట్లో దక్షిణ భారతదేశంలోనే హైదరాబాద్ గత ఆర్థిక సంవత్సరంలో టాప్లో నిలిచింది. రూ....