కాకినాడ బీచ్లో యువకులు గల్లంతు.. స్పందించిన పవన్ కళ్యాణ్, రంగంలోకి గజ ఈతగాళ్లు
కాకినాడలోని గుర్రాల బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఆదివారం నలుగురు స్నేహితులు కలిసి బీచ్కు వెళ్లి సముద్రంలోకి దిగగా.. అలల ఉధృతికి యువ…
Andhrapradesh News
కాకినాడలోని గుర్రాల బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఆదివారం నలుగురు స్నేహితులు కలిసి బీచ్కు వెళ్లి సముద్రంలోకి దిగగా.. అలల ఉధృతికి యువ…
అమరావతిని క్వాంటం టెక్నాలజీకి నాలెడ్జ్ హబ్గా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. హైదరాబాద్కు ఐటీ రంగం ఎలాంటి గుర్తింపు తెచ్చిందో,…
చిత్తూరు: తమిళనాడు సరిహద్దుకు ఆనుకుని ఉన్న గుడిపాల మండలంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. మండలంలోని పలు ప్రాంతాల నుంచి ప్రతిరోజూ…
శావల్యాపురం: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.…
కళ్యాణదుర్గం: శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి హర్షవర్ధన్ గోడ కూలిన ఘటనలో మృతి చెందడం విషాదాన్ని నింపింది.…
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్! ఈ సీజన్లో తొలిసారిగా శ్రీశైలం జలాశయంలో జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల…
నెల్లూరు జిల్లా, సంగం మండలం: జంగాల కండ్రిక గ్రామంలో టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి ముత్యాల విజయ్ చంద్ర మానవతా దృక్పథంతో స్పందించి ఓ దివ్యాంగుడికి ట్రై…
ముసునూరులో భారతదేశపు తొలి నాన్-GMO పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ కార్యక్రమంలో పట్టాభి రామారావు గారు ప్రసంగిస్తూ, భారతీయ వ్యవసాయ రంగంలో ఈ కొత్త హైబ్రిడ్…
భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పీ. రాధాకృష్ణన్ గారు భారతదేశపు తొలి నాన్-GMO పాప్కార్న్ మక్కజొన్న హైబ్రిడ్ ఆవిష్కరణ సందర్భంగా ప్రసంగించారు. దేశ వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను,…
మార్కాపురం జిల్లా సీఎస్పురం మండలం డీజీపేటలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆగస్టు 13న గేదెలకు మేత కోసం పొలానికి వెళ్లిన పావలి వెంకట…