Category: news

Andhrapradesh News

గులాబీ మొక్క కొమ్మ కొమ్మకీ మొగ్గలు రావాలంటే.. ఈ ఒక్క స్పూన్ వేయండి! నర్సరీలో పాటించే చిట్కా ఇదే.

ఇంటి పెరట్లోనూ, బాల్కనీ కుండీల్లోనూ గులాబీ మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. అయితే మొక్కలకు కొత్త చిగుర్లు రాకపోవడం, ఏర్పడిన చిన్న మొగ్గలు మాడిపోయి రాలిపోవడం వంటి…

పాస్‌వర్డ్ కంటే ఇదే సేఫ్‌.. స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీపై అసలు నిజం ఇదే!

స్మార్ట్‌ఫోన్‌కు సురక్షితమైన స్క్రీన్ లాక్ ఏది? స్మార్ట్‌ఫోన్‌ నేడు మన రోజువారీ జీవితంలో అత్యంత కీలకమైన డిజిటల్ పరికరంగా మారింది. బ్యాంకింగ్ యాప్‌లు, వ్యక్తిగత ఫొటోలు, ఈమెయిల్స్,…

మళ్లీ తెర పైకి జమిలి!

హైదరాబాద్‌, ఆగస్టు 24: 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎన్డీయే పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అంశంపై కేంద్ర…

శ్రావ‌ణమాసం మూడో శుక్ర‌వారం రోజున పార్టీని ప్ర‌క‌టిస్తా : విజయసాయిరెడ్డి

విజయవాడ: వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై సోమవారం మరింత స్పష్టతనిచ్చిన ఆయన.. శ్రావణమాసం…

కేవలం ఒక కప్పు పెరుగుతో డయాబెటిస్‌కు చెక్.. చైనా శాస్త్రవేత్తల సంచలన పరిశోధన!

పెరుగు తరహా ‘స్మార్ట్’ ప్రోబయోటిక్‌తో డయాబెటిస్ నియంత్రణకు కొత్త ఆశలు రోజూ ఇంజెక్షన్లు, మాత్రలు తీసుకోవాల్సిన ఇబ్బందుల నుంచి డయాబెటిస్‌ రోగులకు భవిష్యత్తులో ఉపశమనం లభించే అవకాశం…

స్మార్ట్ పోలీసింగ్‌కు శ్రీకారంవిశాఖ జూలో 128 కొత్త జీవాలు.. సిబ్బందికి పవన్ కల్యాణ్ అభినందనలుస్మార్ట్ పోలీసింగ్‌కు శ్రీకారం

అమరావతి, ఆగస్టు 25: విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో 12 రకాల జంతువులు, పక్షులకు చెందిన 128 కొత్త జీవాలు జన్మించడం పట్ల డిప్యూటీ సీఎం…

గంజాయి నిర్మూలనకు పోలీసుల ప్రత్యేక చర్యలు..

గంపలగూడెం, ఆగస్టు 25 ఈగల్‌ 2.0 కార్యక్రమంలో భాగంగా గంపలగూడెం మండలంలో గంజాయి వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి సేవిస్తున్నట్లు అనుమానించిన…

పరిశ్రమలే ప్రాణం.. రాయలసీమ అభివృద్ధికి పారిశ్రామిక రంగమే ఆధారం

రాయదుర్గం (D news): కరువు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి పారిశ్రామికీకరణ ఎంతో కీలకమని రాయలసీమ ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాయదుర్గం ప్రాంతంలో పవన విద్యుత్ పరిశ్రమ…

లోకాయుక్త ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు.

ఆంధ్రప్రదేశ్‌లో లోకాయుక్త ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. లోకాయుక్తగా…

అహర్నిశలు పనిచేస్తాం.. మీ సహకారం అవసరం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు కర్ణాటకలోని బళ్లారిలో ఘన స్వాగతం లభించింది. రాయదుర్గంలో సుజలాన్ సంస్థ పవన విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు…