news

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త నేటి నుంచి లడ్డూలు ఉచితంగా ఇస్తారు

శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు అందించనున్నట్లు పాలకమండలి పోతుగుంట రమేష్‌నాయుడు తెలిపారు. స్పర్శ దర్శనం చేసుకునే భక్తులకు రెండు...

ఏపీలో దర్శనమిచ్చిన ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం 33 అడుగుల పొడవు రూ.3 కోట్లు ఎక్కడ ప్రతిష్ఠిస్తున్నారంటే

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆళ్లగడ్డ హైవే మీద ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా శివలింగం దర్శనం ఇచ్చింది. 33 అడుగుల పొడవుతో.. 210 టన్నుల బరువున్న భారీ రాతి శివలింగాన్ని చూసి శివయ్య భక్తులు మురిసిపోతున్నారు. ఈ...

మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దు ఆ పుకార్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన స్మృతి ఫ్యామిలీ

స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ డిసెంబర్ 7న పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, నవంబర్ 23 ఉదయం సాంగ్లీలో జరగాల్సిన అసలు వేడుక, స్మృతి తండ్రికి అకస్మాత్తుగా...

చిరుతల రాకతో భారతదేశం చరిత్రను తిరగరాసిందిః ప్రధాని నరేంద్ర మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 4, గురువారం అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో మధ్యప్రదేశ్‌ మూడు సంవత్సరాల క్రితం చిరుత ప్రాజెక్ట్...

జస్ట్.. 2 గంటల్లో హైదరాబాద్ నుంచి చెన్నైకి తిరుపతి మీదుగా బుల్లెట్ ట్రైన్..

చెన్నై- హైదరాబాద్ వాసుల బుల్లెట్ రైలు కల త్వరలో సాకారం కానుంది. హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ రైలు మార్గం ప్రాజెక్టు తుది అలైన్‌మెంట్‌ నివేదికను దక్షిణ మధ్య రైల్వే తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. ఇది ఇంటర్‌...

Popular

Subscribe

spot_imgspot_img