Category: news

Andhrapradesh News

Bhavishyavani: ప్రజలు వావి వరసలు లేకుండా వ్యవహరిస్తున్నారు.. అహంకారం ఎక్కువైంది.. రంగం భవిష్యవాణి ఇదే..

Rangam Bhavishyavani 2026: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది కుండపోత వర్షాలు కురుస్తాయని, అగ్ని ప్రమాదాలు,…

Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం బీరంగూడలోని రాఘవేంద్ర కాలనీలో భారీ చిట్టీ మోసం వెలుగుచూసింది. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి స్థానిక మహిళల నుంచి…

Visakhapatnam: ఎగసిపడ్డ అల.. ఆనందించేలోపే.. ఇద్దరి ఉసురు తీసింది..!

విశాఖపట్నంలో ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు విషాదంగా మారాయి. స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతి, యువకుడు భారీ అలల్లో గల్లంతయ్యారు. ఫోటోలు దిగుతుండగా ఒక్కసారిగా ఎగసిపడిన కెరటం…

Alias Rukmini : నాని నిర్మాతగా నితిన్ హీరోగా ‘రుక్మిణీ’ గ్లిమ్స్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, యూత్ స్టార్ నితిన్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ‘కోర్ట్’ చిత్రంతో నిర్మాతగా ఘన విజయాన్ని అందుకున్న నాని,…

LPG గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఇలా చేయకుంటే మీ బుకింగ్ క్యాన్సిల్..!

తెలంగాణలో వంటగ్యాస్ వినియోగదారులకు ఈ-కేవైసీ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఆగస్టు 16 వరకు గడువు ఉన్నప్పటికీ, కేవైసీ లేనివారి బుకింగ్స్ ఆగస్టు 1 నుంచే ఆటోమేటిక్‌గా క్యాన్సిల్…

Massive Scam: 70 మందికి టోకరా పెట్టిన రిటైర్డ్ టీచర్.. ఏకంగా ఏడు కోట్లు స్వాహా

Andhra Pradesh: కడప జిల్లా పులివెందుల నగరంలోని ముద్దనూరు రోడ్డులో శివకాశి అనే విశ్రాంత ఉపాధ్యాయుడు చిట్టీలు నిర్వహించడం, వడ్డీ వ్యాపారం చేస్తూ తన మంచి తనంతో…

కొత్త రైలు మార్గంలో రైల్వే స్టేషన్‌లు రెడీ.. హైదరాబాద్ టు తిరుపతి త్వరగా వెళ్లొచ్చు, మరి రైలు సంగతేంటి!

ఏపీలో నడికుడి టు శ్రీకాళహస్తి రైల్వే లైన్ అనేది ఒక కల.. ఎన్నో ఏళ్లుగా ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేశారు. కొత్త రైల్వే స్టేషన్‌లు కూడా…

Telangana: తెలుగు రాష్ట్రాల మధ్య మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. వారం రోజుల్లో ప్రారంభం.. ఈ ప్రాంతాల మీదుగా..

తెలుగు రాష్ట్రాల్లో మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేలో మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో వాహనాలను అనుమతించనున్నారు. పనులన్నీ పూర్తి కావడంతో…

భోగాపురం: 13 వేల మందితో థింసా నృత్యం.. మనసును తాకిందంటూ మోదీ ఆనందం.

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం శనివారం అట్టహాసంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.…

7,437 పోలీస్ ఉద్యోగాలు.. అప్లికేషన్ తేదీలు రిలీజ్.. ఎస్సైకి రూ.1500, కానిస్టేబుల్‌కు రూ.1200 ఫీజు

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఇటీవలె 7437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన రాగా.. తాజాగా ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే తేదీలను ఖరారు చేశారు. ఈనెల…