Category: news

Andhrapradesh News

KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలోని…

చోరీ చేసిన బంగారం, డబ్బు తిరిగి ఇంట్లోకి విసిరేసిన దొంగలు.. వాటిని మాత్రం ఇవ్వలేం, ‘సారీ’ అంటూ లేఖ

కాకినాడ జిల్లా కరపలో విచిత్రమైన ఘటన జరిగింది. జులై 18న ఓ ఇంట్లో చోరీ జరిగింది.. దొంగలు బంగారం, డబ్బలు ఎత్తుకెళ్లారు. రెండు వారాల తర్వాత చోరీ…

ఏపీ డెవలప్‌మెంట్ ఆడిట్: అమరావతి… రాజధాని నగరమా? లేక దక్షిణ కోస్తా అభివృద్ధికి కొత్త అక్షమా?

దక్షిణ కోస్తా ఇప్పటికే వ్యవసాయ బలం, జల వనరులు, పారిశ్రామిక అవకాశాలతో ముందంజలో ఉంది. అలాంటి ప్రాంతానికి పరిపాలనా కేంద్రం తోడైతే, సంప్రదాయ ఆర్థిక వ్యవస్థకు సేవారంగం,…

అద్దెకు తెచ్చిన కారుతో బీభత్సం..! వీడియో చూస్తే వణుకుపుట్టాల్సిందే..

హైదరాబాద్‌లో మరోసారి మైనర్ డ్రైవింగ్ ప్రమాదానికి దారితీసింది. బోరబండలో 17 ఏళ్ల బాలుడు నడిపిన అద్దె కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొని ఏడు పార్క్ చేసిన ద్విచక్ర…

భక్తులకు అలర్ట్.. శ్రీశైలం దర్శనాల వేళల్లో మార్పులు

శ్రీశైలం దేవస్థానంలో ఆగస్టు 15వ తేదీ నుంచి వీఐపీ ప్రోటోకాల్ దర్శనాల వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరావు ప్రకటించారు. వీఐపీల రెఫరల్ లేఖలు 48…

సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా మమ్మల్ని అవమానించారు: జోగిని శ్యామల

ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యంపై జోగిని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం వచ్చినప్పుడే జోగినిలను ప్రభుత్వం గుర్తు చేసుకుంటుందని ధ్వజమెత్తారు. బోనాల సందర్భంగా జోగినిలకు…

శ్రీలంకతో టెస్టు సిరీస్: బుమ్రా ఔట్.. ఆకిబ్ నబీకి ఛాన్స్

శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం కారణంగా సిరీస్‌కు…

కామన్వెల్త్ గేమ్స్ అద్భుతంగా ముగిశాయి: పవన్ కల్యాణ్

కామన్వెల్త్ గేమ్స్ 2026, భారత 39 పతకాలతో అద్భుతంగా ముగిశాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. ఇది మన క్రీడాకారుల అచంచలమైన…

కృష్ణా, గోదావరి జలాలపై స్పష్టమైన విధానం ఉండాలి: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

గోదావరి, కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్…

శరవేగంగా రిటైనింగ్ వాల్ పనులు.. కృష్ణా వరదల నుంచి ప్రజలను కాపాడేందుకే!

తాడేపల్లి పరిధిలోని సీతానగరం నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 0.900 కిలో మీటర్ల నుంచి 2.010 కిలోమీటర్ల వరకు రూ. 294.20 కోట్లతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్…