Category: news

Andhrapradesh News

కిడ్నాప్ కేసు గుజరాత్‌‌లో వైసీపీ నేత ముస్తఫా అరెస్ట్

అమరావతి, ఆగస్టు 4: గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ముస్తఫా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గుజరాత్‌లో ముస్తఫాను నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు.…

శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద 100 టీఎంసీలకు చేరువలో..

శ్రీశైలం జలాశయంలో నీటినిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. ఐదు రోజుల కిందట ప్రవాహం మొదలై 820 అడుగుల నుంచి పెరుగుతూ వస్తున్న కృష్ణమ్మ సోమవారం సాయంత్రానికి 855.10 అడుగులకు…

పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్

మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ డివిజన్, రాచర్ల బీట్‌లో ఉన్న గుండ్లకమ్మ అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి…

US Iran Talks: పాకిస్థాన్కు ట్రంప్ బిగ్ షాక్.. ఇరాన్ చర్చల నుంచి పొమ్మనకుండా పొగబెట్టారా?

Trump’s Iran Talks: అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి దౌత్య చర్చలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ…

రాజకీయాల్లోకి ఏవీ రంగనాథ్.. తెలంగాణ జనసేన ఇంఛార్జ్‌గా బాధ్యతలు..? క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషనర్

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తన పొలిటికల్ ఎంట్రీ ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. యూట్యూబ్ ఛానెల్ ‘రా టాక్స్ విత్ వీకే’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి…

హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. త్వరలోనే పట్టాలెక్కనున్న పనులు

హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నేషనల్ హైవేస్ అథారిటీ…

Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..

విశాఖపట్నంలో ఈదురుగాలుల ప్రభావంతో రైల్వే స్టేడియంలోని భారీ ఫ్లడ్‌లైట్ టవర్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.…

AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో వర్షాలపై APSDMA హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణతో పోలిస్తే వర్షాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో…

ఒక్క కాల్… ఐదు నిమిషాల స్పందన… ఓ కుటుంబంలో మళ్లీ వెలుగు..!

అత్యవసర పరిస్థితుల్లో ప్రతి సెకను విలువైనదే. ఆ క్షణాలను సరిగ్గా సమయస్ఫూర్తితో వినియోగించుకుంటే ప్రాణాలు నిలుస్తాయి. ఐదు నిమిషాల ఆలస్యం జరిగి ఉంటే… ఒక కుటుంబం శాశ్వతంగా…

నాయనమ్మ అంత్యక్రియలు ముగిశాయి.. కానీ, బంగారం మాయమైంది.. చిన్న అనుమానంతో ఆరాతీస్తే..

గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన 75 ఏళ్ల సుబ్బాయమ్మ మృతి అనంతరం ఆమె ధరించిన సుమారు 52 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను…