వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి భక్తులకు కల్పించాల్సిన ఉత్తర ద్వార దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. దీనికోసం ఇటీవలే టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశమైంది...
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన క్రమంలో ఆన్లైన్ పైరసీకి చెక్ పడిందని అందరూ భావించారు. అయితే ఒకడు పోతే ఇంకొకడు అన్నట్టు ఇమ్మడి రవి అరెస్టు తర్వాత ఐ...
పత్తి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది! పత్తి కొనుగోలు కేంద్రాలను పెంచింది. ఈ మేరకు 64 జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించింది. ఇప్పుడు జిన్నింగ్ మిల్లుల్లోనూ రైతులు పత్తిని...
గురువారం మధ్యాహ్నం క్లాక్టవర్ సమీపంలో పాత భవనం కూలిపోవడంతో, ఓ మహిళ సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
పాత మార్కెట్ ప్రాంగణం పక్కనే చెట్టు తొలగించే సమయంలో ఆ నిర్మాణం కూలింది. భారీగా...
పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగే ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరై.. సాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ప్రధానితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి...