చిత్తూరులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం...
కేంద్ర ప్రభుత్వం స్కాలర్ షిప్లు విద్యార్థులకు అందిస్తోంది. నెలకు రూ.15 వేల వరకు పొందవచ్చు. ఒక విద్యా సంవత్సరంలో రూ.1.50 లక్షలు పొందవచ్చు. విద్యార్థుల మెరిట్ ఆధారంగా స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. రెండేళ్ల...
రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (సీడాప్) కీలక కార్యక్రమాన్ని చేపడుతోంది. రాబోయే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 91,163 మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు సీడాప్ చైర్మన్...
ట్ యూజీ (NEET UG) 2026 కౌన్సెలింగ్ రౌండ్-1కు సంబంధించిన సవరించిన షెడ్యూల్ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) విడుదల చేసింది. రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్, సీట్ అలాట్మెంట్ తదితర ప్రక్రియలకు సంబంధించిన...
తిరుమలలో దళారీలు రెచ్చిపోతున్నారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకునే భక్తుల టార్గెట్గా కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా అలాంటి భాగోతమే కొండపై వెలుగు చూసింది. గతంలో టీటీడీలో ఉద్యోగిగా పనిచేసిన...