తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని...
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ధరలు త్వరలో తగ్గునున్నాయనే ప్రచారంపై స్పందించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇటీవల ధరలు పెరగ్గా.. ఇప్పుడు మళ్లీ...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజుల పాటు సభను నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే...
ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మెకు సిద్ధమవుతున్నారు. తమ స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీలోగా ప్రభుత్వం తమ డిమాండ్లపై నిర్ణయం ప్రకటించాలని, లేకపోతే...
ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో ప్రేమ వివాహానికి సంబంధించిన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రేమించి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్న యువకుడు.. అనంతరం తన భార్యను ఆమె తల్లిదండ్రులకు అప్పగించేందుకు రూ.12...