Shabad Mass Murder Case: రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఆరుగురి హత్యలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిందితుడు రాజ్కుమార్ అంత్యక్రియలు చేవెళ్ల స్మశానవాటికలో పోలీసు భద్రత మధ్య పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు ముందుకు...
Andhra Pradesh: అంగన్వాడీ కేంద్రం సిబ్బంది, అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా, బాధ్యత గల అంగన్వాడీ అధికారులు కనీసం స్పందించకపోవడం దారుణం. పసిపాప ప్రాణాలు...
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పరిధిలోని పసుమాములలో రెండు రోజుల క్రితం జరిగిన యువకుడు సుహాస్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును.....
తిరుమల శ్రీవారికి భక్తులకు టీటీడీ కీలక సూచనలు జారీ చేసింది. జూలై నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆలయంలో జరిగే వివిధ పర్వదినాలు, విశేష ఉత్సవాలను పురస్కరించుకుని పలు తేదీల్లో వీఐపీ...