ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లపై బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఎప్పటినుంచి ఈ నోట్లు చలామణిలోకి వస్తాయనేది ప్రకటించింది. ఆగస్ట్ 3 నుంచి 5వ తేదీ వరకు ఆర్బీఐ మానిటరీ...
ఇప్పటివరకు యూపీఐ లావాాదేవీలు ఉచితంగా నిర్వహించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇక నుంచి ఛార్జీలు విధించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టగా.. దీనికి ఆమోదం కూడా లభించింది....
విదేశాల్లో మంచి జీతంతో ఉద్యోగం సంపాదించడం అనేది చాలా మంది తెలుగు కుటుంబాల కల. మెరుగైన భవిష్యత్తు కోసం ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు విదేశాలకు...
అమెరికాలో నివసిస్తున్న భారతీయ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు ఉత్కర్ష్ నందా పంచుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. స్టార్టప్ల విజయాల వెనుక కనిపించని ఒత్తిడి, ఒంటరితనం, మానసిక...
ప్రస్తుత కాలంలో రీసైక్లింగ్ వ్యాపారాలకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి ఉపయోగకరమైన ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు భారీగా లాభాలను...