సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు. నీట్ పేపర్ లీక్పై నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు. నీట్ పేపర్ లీక్పై నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన…
జిల్లాలోని 1476 ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహించారు. కర్నూలు నగరంలో ఎ. క్యాంపులోని ఇందిరాగాంధీ స్మారక నగర పాలక ఉన్నత పాఠశాలలో…
పోలవరం జిల్లాలోని జాగరంపల్లిలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలను కలిసి…
ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ స్టోన్స్ సమస్యతో సఫర్ అవుతున్నారు. కిడ్నీ స్టోన్స్తో పాటు చాలా మందిని వేధిస్తున్న మరో సమస్య పిత్తాశయంలో రాళ్లు. పిత్తాశయం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (శనివారం) కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం తొలిసారిగా ఆలూరు…
వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, వచ్చే వారంలో అత్యంత శుభప్రదమైన గ్రహాల కలయిక జరగనుంది. ఈ సమయంలో బుధుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. తన సొంత రాశిలో…
ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యాటకానికి ప్రోత్సాహం అందించేందుకు కీలక ముందడుగు వేసింది. విజయవాడలోని పున్నమిఘాట్-భవానీ ఐలాండ్ మధ్య రాత్రి 10 గంటల వరకు బోటింగ్కు అనుమతించింది. జలవనరులశాఖ…
ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలో 22 లక్షల టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. గోల్డెన్ ఛాన్స్పై ఏపీఎండీసీ ఫోకస్ పెట్టింది.. ఈ బంగారం లాంటి అవకాశాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు…
Hyderabad Housing Scheme: ఎంపికైన అభ్యర్థులు రూ.6 లక్షల మొత్తాన్ని నాలుగు సులభ వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. పారదర్శకతను నిర్ధారించడానికి, అన్ని దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ముఖ్యంగా…
ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యాటకానికి ప్రోత్సాహం అందించేందుకు కీలక ముందడుగు వేసింది. విజయవాడలోని పున్నమిఘాట్-భవానీ ఐలాండ్ మధ్య రాత్రి 10 గంటల వరకు బోటింగ్కు అనుమతించింది. జలవనరులశాఖ…