Month: July 2026

జనసేన గ్యారేజ్‌ ఇచ్చట నాయకులు తయారు చేయబడును దరఖాస్తులకు ఆహ్వానం.

జనసేన కార్యకర్తల నుంచే భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దే లక్ష్యంతో పార్టీ కొత్త నాయకత్వ ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అసెంబ్లీ, పార్లమెంట్, మండల, గ్రామ స్థాయి నాయకత్వ బాధ్యతల…

విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 6 నుంచి 19 వరకు స్కూళ్లకు సెలవులిచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం!

సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం ఇటీవల దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మళ్లీ తెరచుకున్నాయి. కొత్త పుస్తకాలు, బ్యాగులు, యూనీఫాంలతో విద్యార్ధులు ఎంతో హుషారుగా బడులకు వెళ్తున్నారు.…

రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా మారనున్న జొన్నగిరికి సీఎం చంద్రబాబు శ్రీకారం!

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ఇక దేశ గోల్డ్ మ్యాప్‌పై ప్రత్యేక గుర్తింపు పొందనుంది. ఒకప్పుడు కరవుతో అల్లాడిని రాయలసీమ ప్రాంతం ఇప్పుడు బంగారం ఉత్పత్తికి…

సింహాచలంలో గిరి ప్రదక్షిణకు ముహూర్తం ఫిక్స్.. రెండు రోజుల పాటూ, వివరాలివే

సింహాచలం అప్పన్న ఆలయం గిరి ప్రదక్షిణపై కలెక్టర్ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28, 29 తేదీల్లో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తామని.. భక్తుల కోసం విస్తృత…

హైదరాబాద్‌లో కొత్త ఎలివేటెడ్ కారిడార్.. నాలుగు లైన్లతో హైవే, ఈ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్‌ నగర వాహనదారులకు తీపి కబురు. నగరంలో అత్యంత ట్రాఫిక్‌ రద్దీ ఉండే బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 1 జీవీకే వన్ నుంచి మెహిదీపట్నంలోని పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌…

చెస్టర్ లీ స్ట్రీట్‌లో మారని టీమిండియా బ్యాడ్ లక్.. మూడోసారి కూడా వర్షార్పణమే..!

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన…

హైదరాబాద్‌లో ఘోరం.. మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి హోటళ్లకు సప్లై.. ఐదుగురి అరెస్ట్

భాగ్యనగరంలోని హోటళ్లు, ఫంక్షన్ హాల్సే లక్ష్యంగా చేసుకుని.. కుళ్లిపోయిన, రసాయనాలను కలిపిన మాంసాన్ని విక్రయిస్తున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మటన్‌లో బీఫ్ కలపి,…

హార్దిక్ పాండ్యా సీఎస్కేలోకి వస్తాడా? ట్రేడ్ వార్తలపై సీఎస్కే సీఈఓ క్లారిటీ

హార్దిక్ పాండ్యా ట్రేడ్పై సీఎస్కే సీఈఓ క్లారిటీ.. ప్రచారానికి చెక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు ముందు భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా…

రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. ఈ పంటలు సాగు చేస్తే రూ.5 వేల వరకు బోనస్..?

తెలంగాణలో అసాధారణంగా పెరిగిన వరి సాగును తగ్గించి, నూనెగింజలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగును పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వస్తోంది. అందులో భాగంగా స్వచ్ఛందంగా…

బంగారం ధరల షాక్.. ఒక్కరోజులోనే రూ.3,770 పెరుగుదల, వెండి కూడా భారీ జంప్!

బంగారం మళ్లీ భగ్గుమంది.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల, వెండి కూడా పరుగులు గత రెండు రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా భారీగా…